Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ కేసులు తగ్గట్లేదు, చిత్తూరు జిల్లాలో కర్ఫ్యూ పొడిగింపు, సమయం కుదింపు

Webdunia
శనివారం, 29 మే 2021 (20:30 IST)
చిత్తూరు జిల్లాలో రోజురోజుకు కరోనా కేసుల పెరిగిపోతున్నాయి. అందుకు కారణం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు పక్కపక్కన ఉండటమే. కేసులు పెరుగుతున్న దృష్ట్యా కర్ఫ్యూను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాం. అయితే సమయాన్ని మరింతగా కుదిస్తున్నాం. 
 
ఇప్పటివరకు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతినిచ్చాం. కానీ ఇప్పుడు ఆ సమయాన్ని 10 గంటల వరకే పెడుతున్నాం. జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సమయం ఇలాగే ఉంటుంది. ఖచ్చితంగా కర్ఫ్యూకు అందరు సహకరించాలని విజ్ఙప్తి చేశారు మంత్రి మేకపాటి గౌతంరెడ్డి.
 
తిరుపతిలోని వెటర్నరీ కళాశాలలో కోవిడ్ టాస్క్ ఫోర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు మేకపాటి గౌతంరెడ్డితో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామిలు, చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు మంత్రులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాయశక్తులా కృషి చేస్తున్నారని చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎపిలో వేగంగా జరుగుతోందని.. ఆగష్టు నెల లోపల ఎపిలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు మంత్రి పెద్దిరెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలింగా కిరణ్ అబ్బవరం క సినిమా

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments