Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగ‌వ‌రం పోర్టు అదానికి ఇవ్వొద్దు: సిపిఐ రామకృష్ణ

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (11:51 IST)
గంగవరం పోర్టులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ వాటాని అదాని కంపెనీకి అమ్మడాన్ని ఖండిస్తున్నామ‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ చెప్పారు. ఇప్పటికే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంద‌ని, ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో జతకట్టి ప్రైవేటు పాట పాడుతోంద‌ని ఆరోపించారు.
 
గంగవరం పోర్టులోని 10.4 శాతం వాటాని అదాని గ్రూపున‌కు రూ.644.78 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంద‌ని, ఇది ఎంత మాత్రం ఏపీకి ఉప‌యుక్తం కాద‌ని రామ‌కృష్ణ చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాని, అంబానీలకు ఊడిగం చేయటంకాక దీనిని ఏమనాల‌ని రామకృష్ణ ప్ర‌శ్నించారు.
 
ప్ర‌భుత్వ వాటాను స‌హ‌కార రంగానికి కేటాయించాల‌ని, ఇందులో నిపుణులైన ఇంజ‌నీర్లను స‌ల‌హా మండ‌లిగా నియ‌మించాల‌ని రామకృష్ణ సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పి.జి.విందా

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments