Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై ఎక్స్‌ప్రెస్‌కి గుంటూరులో కరెంట్‌ బుకింగ్‌

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (11:53 IST)
చెన్నై సెంట్రల్‌ నుంచి గుంటూరు మీదగా హైదరాబాద్‌ వెళ్లే నెంబరు 02603 చెన్నై ఎక్స్‌ప్రెస్‌కి గుంటూరు రైల్వే జంక్షన్‌లో కరెంట్‌ బుకింగ్‌ సౌకర్యం కల్పించారు. రైలు బయలుదేరడానికి రెండు రిజర్వేషన్‌ చార్టులు సిద్ధం అయ్యే వరకే కరెంటు బుకింగ్‌ ఉండేది.

ఆ తర్వాత రైలులో ఎన్ని బెర్తులు ఖాళీలున్నా బుకింగ్‌ చేసుకోవడానికి అవకాశం ఉండేది కాదు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జెడ్‌ఆర్‌యూసీసీ సభ్యుడు ఉప్పులూరి శశిధర్‌చౌదరి రైల్వేబోర్డుకు  లేఖ ద్వారా నివేదించారు.

దీనిని పరిశీలించిన రైల్వేబోర్డు బుధవారం నుంచే కరెంటు బుకింగ్‌ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. దీంతో రైలు గుంటూరులో బయలుదేరడానికి అరగంట ముందు వరకు కూడా అన్ని తరగతుల్లో టిక్కెట్లు బుకింగ్‌ చేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments