Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై బస్సు డ్రైవర్ అత్యాచారం... ఆపై రూ.1.50 లక్షలకు బేరం

విశాఖపట్టణం జిల్లాలో ఓ దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న బాలిక అత్యాచారానికి గురైంది. ఈమె పని చేసే కంపెనీ బస్సు డ్రైవరే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

Webdunia
బుధవారం, 3 జనవరి 2018 (15:26 IST)
విశాఖపట్టణం జిల్లాలో ఓ దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న బాలిక అత్యాచారానికి గురైంది. ఈమె పని చేసే కంపెనీ బస్సు డ్రైవరే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ బాలికను నమ్మించి బస్సులోనే అత్యాచారం చేయడం కాకుండా, చేసిన నేరం బయటకు పొక్కకుండా ఉండేందుకు రూ.1.50 లక్షలకు బేరమాడాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
విశాఖలోని వీఈపీజెడ్‌లోని ప్రైవేట్‌ కంపెనీలో గిరిజన బాలిక పనిచేస్తోంది. ఈ కంపెనీ బస్సుడ్రైవర్‌ విశ్వానాథ్‌ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఆ బాలిక విధులు ముగించుకుని ఇంటికి వెళ్లుతున్న సమయంలో బస్సు డ్రైవర్‌ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. 
 
ఆ తర్వాత విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు రూ.1.50 లక్షలు చెల్లించేందుకు ముందుకు వచ్చాడు. అయితే, ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా పడి పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు విశ్వనాథ్‌ అతనికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments