Webdunia - Bharat's app for daily news and videos

Install App

వలస కూలీలకు చెప్పుల పంపిణీ

Webdunia
బుధవారం, 20 మే 2020 (08:51 IST)
పొట్టకూటి కోసం కుటుంబాలు, పిల్లాజల్లాతో కలిసి జిల్లాలు, రాష్ట్రాలను దాటుకుంటూ మన రాష్ట్రానికి బ్రతుకు దెరువు కోసం వచ్చిన వలస కూలీలపై దాతృత్వం చూపి, వారికి చేతనైన సహాయం చేసి ఆహారం, త్రాగునీరు అందించి వారి గమ్యం చేరేందుకు మనవంతు కృషి చేయాలని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పిలుపునిచ్చారు.

దానిలో భాగంగా మంగళవారం తిరువూరు అంతరాష్ట్ర తెలంగాణా బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద గుంటూరు నుండి, లక్నో, ఉత్తరప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు మండే ఎండలో కాలి నడకన నడుచుకుంటూ వెళుతున్న 50 మంది వలస కూలీలకు నూజివీడు డిఎస్పీ శ్రీనివాసులు, మైలవరం సిఐ పి. శ్రీను తో కలసి దాతల సహకారంతో సమకూర్చి, చెప్పులను వారికి అందచేశారు.

అలుపెరగని వారి ప్రయాణానికి మార్గమధ్యలో చెప్పులు ఎంతగానో సహాయ పడతాయని డిఎస్పీ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments