Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధైర్య పడకండి మేమంతా మీకు ఉన్నాం: కరోనా రోగులతో చెవిరెడ్డి

Webdunia
బుధవారం, 5 మే 2021 (20:27 IST)
తిరుచానూరు సమీపంలోని శ్రీ పద్మావతి జిల్లా కోవిడ్ కేర్ సెంటర్‌ను బుధవారం సందర్శించారు చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆక్సిజన్ తీసుకుంటూ బెడ్లపై ఉన్న కరోనా బాధితులను స్వయంగా పలకరించి ధైర్యం చెప్పారు. అధైర్య పడవద్దని మేమంతా ఉన్నామంటూ భరోసా కల్పించారు.
 
ఈ కేంద్రంలో ఉన్న వేయి మంది కరోనా బాధితులకు అందుతున్న సౌకర్యాల పట్ల ఎమ్మెల్యే అధికారులను ఆరా తీశారు. దేశంలోనే శ్రీ పద్మావతి జిల్లా కోవిడ్ కేర్ సెంటర్‌కు గొప్ప పేరుంది. మన సేవలను కూడా ఆ స్థాయిలో మరింత ఇనుమడింప చేసేలా కరోనా బాధితులకు సేవలు అందించాలని అధికారులకు సూచించారు.
 
నాణ్యమైన ఆహారం అందించడంలో రాజీ పదరాదని స్పష్టం చేశారు. చిన్న పాటి సమస్యలు ఏవైనా ఉంటే త్వరితగతిన అధిగమించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments