Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మూడు ప్రతిరోజు చేయండి.. వందేళ్ళు బతుకుతారు.. ఎవరు?

Webdunia
శనివారం, 14 సెప్టెంబరు 2019 (22:01 IST)
చిత్తూరుజిల్లా పుత్తూరు సమీపంలోని సిద్ధార్థ కళాశాలలో మహాసత్సంగ్ కార్యక్రమం జరిగింది. జ్ఞానము, ధ్యానము, గానం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ ఆధ్మాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్ అశోక్ రాజు కూడా పాల్గొన్నారు. కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు ప్రజలు, విద్యార్థినీవిద్యార్థులు. 
 
వైవిధ్యమైన సృష్టి మనిషి ఆనందంగా ఉండడానికే అన్నారు ఆధ్యాత్మిక గురువు రవిశంకర్. విద్యా దానం ఎంతో గొప్పదని.. ప్రతి పాఠశాల దేవాలయంతో సమానమన్నారు. జీవితంలో ఒడిదుడుకులను అధైర్యపడకుండా ఎదుర్కోవాలన్నారు. ప్రతి మనిషికి యోగా, ధ్యానం ఎంతో అవసరమన్నారు. ప్రధాని మోడీ పిలుపుతో స్వచ్ఛభారత్‌ను పాటించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments