Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొనకొండను రాజధాని చేయాలి: మంద కృష్ణ

Webdunia
శనివారం, 11 జనవరి 2020 (03:09 IST)
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రులుగా రాయలసీమ వాసులే ఉన్నారని, రాయలసీమకు ఏమిచేయలేదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు.

తుగ్గలి నాగేంద్ర ఇంటికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి కాదని మరల ఇప్పుడు రాజధానులు మార్చడం అంటే కొత్త రాష్ట్రాలకు నాంది పాలికినట్టేనని అన్నారు.

రాయలసీమ అభివృద్ధి చెందాలంటే దొనకొండను రాజధాని చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని అయితే హైకోర్టును కర్నూల్‌లో ఏర్పాటు చేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments