Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీపీఆర్ఓ భాస్కర నారాయణకు విజయవాడ ఎస్ఐసి ఎడిగా పదోన్నతి

Webdunia
శనివారం, 10 జులై 2021 (12:54 IST)
మచిలీపట్నంలో కృష్ణా జిల్లా పౌర సంబంధాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న యం. భాస్కర నారాయణకు సహాయ సంచాలకులుగా పదోన్నతి కల్పిస్తూ సమాచార శాఖ కమిషనర్ టి.విజయకుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

1993లో ఎపిపియస్సి ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా డిపిఆర్ఓ కార్యాలయంలో సహాయ పౌర సంబంధాధికారిగా నియమియలైన భాస్కర నారాయణ కొవ్వూరు, నర్సాపురంలో డివిజనల్ పౌర సంబంధాధికారిగా పనిచేసి పదోన్నత పై 2017 సెప్టెంబర్ లో కృష్ణా జిల్లా పౌర సంబంధాధికారిగా నియమితులైయ్యారు.

ప్రస్తుతం డిపిఆర్‌గా పనిచేస్తున్న ఆయనకు విజయవాడ రాష్ట్ర సమాచార కేంద్రం కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పదోన్నతి లభించింది. సమాచార శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు సహాయ సంచాలకులుగా ఆయన స్టేట్ ఇన్ఫ‌ర్మేష‌న్ సెంట‌ర్లో భాధ్యతలను చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments