Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెపై అత్యాచారం.. కడుపు నొప్పి రావడంతో..

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (14:57 IST)
ఏపీలో తూర్పు గోదావరి జిల్లా పామర్రుకు చెందిన మహిళ కొద్దిరోజుల క్రితం నగరానికి వలస వచ్చింది. పంజాగుట్ట పరిధిలో ఉంటూ స్థానికంగా ఇళ్లలో పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె భర్త, కుమార్తె (18) స్వస్థలంలోనే ఉంటున్నారు. 
 
ఇటీవల కుమార్తెకు కడుపు నొప్పి రావడంతో.. నగరానికి తీసుకొచ్చి ప్రైవేటు ఆసుపత్రిలో చూపగా గర్భవతి అని వైద్యులు తేల్చారు. దీంతో కుమార్తెను తీసుకొని ఆమె తల్లి పంజాగుట్ట ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేసింది.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన తండ్రి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు యువతి పోలీసుల విచారణలో తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం