Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్గ‌మ్మ హుండీ ఆదాయం రూ.1.35 కోట్లు

Webdunia
గురువారం, 12 సెప్టెంబరు 2019 (19:41 IST)
ఇంద్ర‌కీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్దానంలోని మహామండపంలో హుండీల్లో భ‌క్తులు వేసిన కానుక‌ల లెక్కింపు కార్య‌క్ర‌మాన్ని గురువారం నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎం.వి.సురేష్ బాబు పర్యవేక్షించారు. 16 రోజుల‌కుగాను 31 హుండీల్లో కానుక‌ల‌ను లెక్కించ‌గా రూ.1,35,64,872 న‌గ‌దు, 310 గ్రాముల బంగారం, 4-150 కిలోగ్రాములు వెండి వ‌స్తువుల‌ను భ‌క్తులు కానుక‌ల రూపంలో జ‌గ‌న్మాత దుర్గ‌మ్మ‌కు స‌మ‌ర్పించారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments