‘టిక్‌ టాక్‌’ మోజులో...ఏం చేశాడో చూడండి

Webdunia
సోమవారం, 28 అక్టోబరు 2019 (14:51 IST)
‘టిక్‌ టాక్‌’ మోజు పచ్చని కాపురంలో చిచ్చు రేపింది. ఇంట్లో ఓ భార్య ఉండగానే మరో భార్యను వెతుక్కున్నాడు కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం వాసి సత్యంరాజు.

వీటీపీఎస్‌ ఉద్యోగి అయిన సత్యంరాజు 2009లో అనురాధను పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య ఉండగానే టిక్‌ టాక్‌లో పరిచయమైన హైదరాబాద్‌ యువతిని ఐదు నెలల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయంపై గతంలో పెద్దల వద్ద పంచాయతీ జరిగింది.

మారతానని అప్పట్లో అందరిముందు మాట ఇచ్చిన సత్యంరాజు ఆ తర్వాత ఎప్పటిలాగే భార్యకు దూరంగా ఉంటున్నాడు. మానసికంగా తనను వేధిస్తున్నాడని ఆయన భార్య అనురాధ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తన తల్లిదండ్రులను భార్య అనురాధ సరిగా చూసుకోవడం లేదని సత్యంరాజు పోలీసుల వద్ద ఆరోపించాడు. అనురాధ ఫిర్యాదు మేరకు పోలీసులు సత్యంరాజుపై కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కడుతున్నాను: మంచు లక్ష్మి

పెద్దలకు భయపడి ప్రత్యూష చిత్రం నుంచి తప్పుకున్నారు : సత్యారెడ్డి

Vijay Antony: బుకీ తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుంది : విజయ్ ఆంటోనీ

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ - ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్‌ ను అనౌన్స్ చేసిన జియోహాట్‌స్టార్

Karthi: ఆది పినిశెట్టి హీరోగా మరకతమణి 2 పూజతో ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

తర్వాతి కథనం
Show comments