Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (15:26 IST)
ఏపీలోని పలు ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం భూప్రకంపనలు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోని భూకంపం సంభవించడంతో కోస్తా ప్రాంతాల్లో కలకలం రేగింది. 
 
మంగళవారం మధ్యాహ్నం 1.35 గంటల సమయంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.1గా నమోదైంది. ఈ భూప్రకంపనల ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. సముద్రానికి 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments