Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాన రహదారిపై ఏనుగు బీభత్సం.. వాహనంపై దాడి..

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (12:35 IST)
ప్రధాన రహదారిపై ఏనుగు బీభత్సం సృష్టించి వాహనంపై దాడి చేసింది. ఈ ఘటన చిత్తూరులోని పలమనేరు గుడియాత్తంలో చోటుచేసుకుంది. ఈ ఘటనను కొందరు రికార్డు చేయగా, ప్రస్తుతం ఆ దృశ్యాలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. 
 
ఒక ఏనుగు ప్రధాన రహదారిలోకి ప్రవేశించి ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపింది. వాహనంపై ఏనుగు దాడి చేయడంతో భయంతో ప్రయాణికులు వాహనంపై నుంచి పరుగులు తీశారు.
 
మరో వాహనంలో ఉన్న వ్యక్తులు ఏనుగు దృష్టిని మరల్చేందుకు ప్రయత్నించగా.. అది వాహనంపై దాడి చేసింది. చిత్తూరులో ఏనుగుల బీభత్సం రోజురోజుకు పెరుగుతోందని, అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments