Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈఎస్ఐ స్కామ్ : దేవికారాణి ఆస్తుల చిట్టా ఇదే...

Webdunia
గురువారం, 5 డిశెంబరు 2019 (17:49 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్కీమ్ ఈఎస్ఐ కుంభకోణం. ఈ స్కామ్‌లో ప్రధాన నిందితురాలు దేవికారాణి. ఆమె ఆస్తుల చిట్టాను ఏసీబీ అధికారులు తాజాగా విడుదల చేశారు. ఈ స్కామ్ ద్వారా ఆమె రూ.కోట్లకు పడగలెత్తినట్టు తెలుస్తోంది. 
 
ఈమె తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీగా స్థిరాస్తులు సమకూర్చుకున్నారు. దేవికారాణి అక్రమాల్లో సహకరించిన ఆమె భర్త గురుమార్తి (రిటైర్డ్ సివిల్ సర్జన్). నారాయణగూడలోని ఇండియన్ బ్యాంకులో రూ.34 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు గుర్తింపు. వేర్వేరు 23 బ్యాంకుల్లో రూ.కోటి 23 లక్షల బ్యాలెన్స్ ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. 
 
దేవికారాణి ఇంట్లో రూ.25.72 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను సీజ్ చేశారు. అలాగే, దేవికారాణి ఇంట్లో రూ.8.40 లక్షల నగదు, రూ.7 లక్షల విలువచేసే ఎలక్ట్రానిక్ వస్తువులు సీజ్ చేశారు. రూ.20 లక్షల ఇన్నోవా కారు, 60 వేల మోటర్ బైక్ సీజ్.. వేర్వేరు చోట్ల రూ.15 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు.. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.100 కోట్లపై మాటే. పీఎంజే జ్యువెల్లర్స్‌కు రూ.7.3 కోట్లు చెల్లించినట్టు ఏసీబీ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments