Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో ప్రపంచ శ్రేణి అకాడమీ ఏర్పాటు శుభపరిణామం: ఎంపి గురుమూర్తి

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (22:45 IST)
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రీడలకు పెద్దపీట వేస్తున్నారన్నారు తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి. తిరుపతిలోని ఎంపి కార్యాలయంలో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ రజత పతక విజేత కిడాంబి శ్రీకాంత్ ఎంపి గురుమూర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంధర్భంగా ఎంపి గురుమూర్తి బ్యాడ్మింటన్ క్రీడాకారుడిని ఘనంగా సన్మానించారు.  

 
అనంతరం మీడియాతో తిరుపతి ఎంపి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకాంత్ కోసం కేటాయించిన తిరుపతిలోని ఐదు ఎకరాల స్థలంలో ప్రపంచ శ్రేణి అకాడమీ ఏర్పాటు చేస్తానని చెప్పడం శుభపరిణామమన్నారు. ఎంతోమంది క్రీడాకారులకు అకాడమీ ఉపయోగపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు తిరుపతి ఎంపి.

 
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ రజత పతక విజేత కిడాంబి శ్రీకాంత్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి 7లక్షల రూపాయల నగదుతో పాటు 5 ఎకరాల స్ధలాన్ని అకాడమీ కోసం ఇవ్వడంపై సిఎంకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ప్రపంచ శ్రేణి అకాడమీకి భూమి పూజ చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments