Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచి చేస్తే ఏపీ ప్రజలు ఓడించారంటున్న మాజీ మంత్రి రోజా, మరి తదుపరి ఎన్నికల్లో ఏం చేసి గెలుద్దామని?

ఐవీఆర్
శుక్రవారం, 14 జూన్ 2024 (19:01 IST)
ఎప్పుడూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా వుండే మాజీ మంత్రి ఆర్కే రోజా తాజాగా తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసిన ట్వీట్ పైన చర్చ జరుగుతోంది. దానికి కారణం ఆ ట్వీట్లో ఆమె రాసిన మాటలే. ఇంతకీ ఆమె ఏం రాశారంటే... చెడు చేసి ఓడిపోతే సిగ్గపడాల, కానీ మంచి చేసి ఓడిపాయాము. గౌరవంగా తలెత్తుకు తిరుగుదాము, ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాము'' అంటూ పేర్కొన్నారు.
 
ప్రజలకు మంచి చేస్తే ఎట్టి పరిస్థితులలో ఓడగొట్టే ప్రశ్నే వుండదన్నది ఎవరినైనా అడిగితే చెప్పే మాట. కానీ మంచి చేసినా ప్రజలు ఓడించారని రోజా అంటున్నారంటే... మరి తదుపరి ఎన్నికల నాటికి ఏం చేసి గెలుద్దామని అనుకుంటున్నారోనని ప్రశ్నిస్తున్నారు పలువురు ప్రజలు. దీనిపై రోజా ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments