Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఘాట్‌లో ద్విచక్రవాహనాలకు సమయం పెంపు

Webdunia
శనివారం, 23 జనవరి 2021 (11:14 IST)
తిరుమల కొండకు ద్విచక్రవాహనాల అనుమతి సమయాన్ని టీటీడీ పెంచింది. గతంలో లాక్‌డౌన్‌ ముందు వరకు ఉదయం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు ఘాట్‌లో అనుమతించేవారు.

లాక్‌డౌన్‌తో కొంతకాలం ద్విచక్రవాహనాలను ఆపేశారు. దర్శనాలు మొదలుకాగానే స్థానికుల విజ్ఞప్తి మేరకు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాలను అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గత నెలలో ఉదయం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు మార్పులు చేశారు.

అయితే భక్తులతో పాటు స్థానికుల నుంచి విజ్ఞప్తులు వస్తుండటం, తిరుమలకు చేరుకునే వాహనాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో ఉదయం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు ద్విచక్రవాహనాలను అనుమతించేలా టీటీడీ అధికారులు సోమవారం నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments