Webdunia - Bharat's app for daily news and videos

Install App

పగలు ఒకరు.. రాత్రి ఒకరు... ఇద్దరు కుమార్తెలపై తండ్రి అత్యాచారం...

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కుమార్తెల శీలంపై కాటేశాడు. ఒక యేడాది కాలంగా ఇద్దరు కుమార్తెలపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ

Webdunia
శుక్రవారం, 24 ఆగస్టు 2018 (12:09 IST)
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కుమార్తెల శీలంపై కాటేశాడు. ఒక యేడాది కాలంగా ఇద్దరు కుమార్తెలపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
నేపాల్‌ దేశానికి చెందిన రాజ్ బహదూర్ అనే వ్యక్తి కుటుంబం రంగారెడ్డి రెడ్డి జిల్లా శంషాబాద్‌కు వలస వచ్చింది. రాజ్ బహదూర్ హైమద్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 
 
అయితే, వయసుకు వచ్చిన ఇద్దరు కుమార్తెలపై కన్నేసిన బహదూర్... భార్య లేని సమయంలో వారిని లోబరుచుకుని అత్యాచారం చేస్తూ వచ్చాడు. తాను పగలు ఇంట్లో ఉంటే ఓ కుమార్తెతో, రాత్రి ఇంట్లో మరో కుమార్తెతో అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. 
 
ఈ విషయాన్ని గమనించిన భార్య.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసున మోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధిత యువతుల వద్ద కూడా పోలీసులు జరిగిన వాస్తవాన్ని ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

బ్రిటీష్ కాలం నాటి కథతో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్నచిత్రం

కమల్ హాసన్ థగ్ లైఫ్ వేడుకకు సమయంకాదని వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments