Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టకేలకు రాష్ట్రానికి చేరుకున్న తెలుగు విద్యార్థులు

Webdunia
మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (10:00 IST)
ఇటలీ నుంచి నుంచి ఢిల్లీకి వచ్చిన తెలుగు విద్యార్థులు ఎట్టకేలకు విజయవాడకు చేరుకున్నారు. వీరంతా ఆర్మీ క్యాంపులో 28 రోజుల క్వారంటైన్‌ తర్వాత రాష్ట్రానికి వచ్చారు. గత నెల 14వ తేదీన ఇటలీ నుంచి 29 మంది విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. ఆ తర్వాత వీరందరినీ కేంద్ర సర్కారు ఏర్పాటు చేసిన ఆర్మీ క్యాంపుకు తరలించారు. 
 
అయితే, వీరికి క్వారంటైన్ ముగిసినప్పటికీ.. లాక్‌డౌన్ కారణంగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం వీరిని అనుమతించలేదు. దీంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డితోపాటు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావులు జోక్యం చేసుకుని కేంద్రం దృష్టికి తీసుకుని, విద్యార్థులంతా విజయవాడకు వచ్చేలా తగిన చర్యలు తీసుకున్నారు. ఫలితంగా 29 మంది తెలుగు విద్యార్థులు ఎట్టకేలకు విజయవాడకు చేరుకున్నారు. 
 
మరోవైపు, కరోనా లాక్‌డౌన్ సమయంలో విశాఖపట్టణంలో చిక్కుకుపోయిన ఆరుగురు జపాన్ దేశీయులను జపాన్ ఎయిర్‌లైన్స్ ప్రత్యేక విమానంలో బెంగళూరు మీదుగా వారి దేశానికి తీసుకువెళ్లారని విశాఖపట్టణం విమానాశ్రయ డైరెక్టరు రాజ్ కిషోర్ చెప్పారు. కేంద్రప్రభుత్వం అనుమతితో ఆరుగురు జపాన్ దేశీయులను తరలించామని విమానాశ్రయ అధికారులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments