Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడి రోడ్డుపై బిడ్డ‌... ఏ త‌ల్లి... ఎందుకిలా వ‌దిలేసిందో!!

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (12:58 IST)
అల‌నాడు కుంతి దేవి... త‌న బిడ్డ క‌ర్ణుడిని నీటిలో వ‌దిలేసింది... ఇపుడు అలాంటి సంఘ‌ట‌న‌లు పెరిగిపోతున్నాయి. పిడుగురాళ్ళ‌లో ఒక మ‌హిళ త‌న బిడ్డ‌ను అనాధ‌లా వ‌దిలేసింది.

గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పట్టణ శివారులో ఐదు రోజుల పసికందును ఇలా వదిలేశారు. ఆడపిల్లలు ధైర్యంగా బయట తిరిగే స్వేచ్ఛ లేని రాక్షస సమాజంలో, ఆడబిడ్డకు తల్లి ఒడిలో కూడా రక్షణ లేకుండా పోతోంది. నవ మాసాలు మోసి ఆడపిల్లను కనగానే భారమనుకొని చెత్తకుప్పలో పడవేసే దుర్మార్గపు తల్లిదండ్రులు బంధంలో కూడా ఆడపిల్ల జీవితం అన్యాయమైపోతోందని పట్టణ సి.ఐ ప్రభాకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

అర్దరాత్రి ఊరి చివర పసికందును వదిలి వెళ్ళిన విషయం తెలుసుకున్న సి.ఐ, ఆకలితో ఏడుస్తున్న పాపకు పాలు పట్టించి, చైల్డ్ డౌలప్మేంట్ అధికారులకు సంరక్షణ కోసం పాపను అప్పగించారు. ఈ బిడ్డ ఎవ‌రిదో తెలిస్తే, స‌మాచారం ఇవ్వాల‌ని, త‌ల్లితండ్రులు వెంట‌నే వ‌చ్చి ఆ బిడ్డ‌ను స్వీక‌రించాల‌ని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments