Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుమంది కూలీలు మృతి

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (10:28 IST)
అనంతపురం జిల్లా పామిడి పట్టణ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలీల తో వెళ్తున్న ఆటోను లారీ ఢీ కొన్నది. ఈ ప్రమాదం లో ఏకంగా ఐదుగురు కూలీలు మృతి చెందారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే…అనంతపురం నుంచి పామిడి పట్టాణానికి… ఓ ఆటో కూలీలతో వస్తోంది. 8 మంది కూలీలు ఆటోలు పామిడికి వస్తున్నారు.
 
ఈ నేపథ్యంలోనే.. పామిడి పట్టణం నుంచి వస్తున్న…. ఓ లోడ్‌ లారీ… ఆ ఆటోను ఢీ కొట్టింది. దీంతో అక్కడిక్కడే.. ఆటోలో ఉన్న ఐదుగురు కూలీలు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు గార్లదిన్నె మండలం కొప్పలకొండ వాసులుగా గుర్తించారు. 
 
మరో ముగ్గురు తీవ్రం గా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే… ఈ విషయం తెలిసిన పోలీసులు.. ఘటన చేరుకుని.. కేసు నమోదు చేసుకున్నారు. లారీ డ్రైవర్‌ తప్పిదం కారణంగానే.. ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments