Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో ఏరులై పారిన రక్తం... ఎందుకో తెలుసా?

తిరుపతిలో రక్తం ఏరులై పారింది. తలలు వేరుగా ఎగిరిపడ్డాయి. ఒకటి రెండు కాదు వందల తలలు ఎగిరి పడ్డాయి. ఇంత జరుగుతుంటే జనమేం చేస్తున్నారో తెలుసా.. బలులు ఇచ్చేది వారే కాబట్టి. తిరుపతి గంగజాతరలో రాయలసీమ జిల్ల

Webdunia
మంగళవారం, 16 మే 2017 (15:34 IST)
తిరుపతిలో రక్తం ఏరులై పారింది. తలలు వేరుగా ఎగిరిపడ్డాయి. ఒకటి రెండు కాదు వందల తలలు ఎగిరి పడ్డాయి. ఇంత జరుగుతుంటే జనమేం చేస్తున్నారో తెలుసా.. బలులు ఇచ్చేది వారే కాబట్టి. తిరుపతి గంగజాతరలో రాయలసీమ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో గంగజాతరకు తరలివచ్చి జంతుబలులు ఇచ్చారు. ఆలయ గోపురం సమీపంలోనే ఈ జంతుబలులు జరిగాయి. 
 
జాతరలో ప్రధానఘట్టం కావడంతో భక్తులు మేకలు, కోళ్ళను నరికి అమ్మవారికి మ్రొక్కులు తీర్చుకున్నారు. వారంరోజుల పాటు తిరుపతి గంగజాతరలో భక్తులు వివిధ వేషధారణలతో అమ్మవారికి మ్రొక్కులు తీర్చుకున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments