Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురం ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్.. ఆపై గ్యాంగ్ రేప్...

అనంతపురం జిల్లాలో ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... అనంతపురం జిల్లా కదిరిలో శ్రీరామ నవమి వేడుకలు జరిగాయి.

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2017 (10:30 IST)
అనంతపురం జిల్లాలో ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... అనంతపురం జిల్లా కదిరిలో శ్రీరామ నవమి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల రోజున ఆలయానికి స్థానికంగా నివశించే ఇంటర్ చదివే విద్యార్థిని వెళ్లింది. ఈ బాలికను ఐదుగురు దుండగులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వా వారం రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
బాధితురాలు వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరి, తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న ముగ్గురి కోసం వెతుకులాట ప్రారంభించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం