Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనకాపల్లి అచ్యుతాపురంలో మరోమారు గ్యాస్ లీక్

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (13:21 IST)
ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఇటీవల గ్యాస్ లీకైంది. ఈ ఘటన మరువకముందే ఇక్కడే ఉన్న మరో సెజ్‌లో మరోమారు విషవాయువు కలకలం రేపింది. సీడ్స్ కంపెనీ వద్ద మరోసారి విషవాయువు వ్యాపించింది. ఆ వెంటనే అప్రమత్తమైన బ్రాండిక్స్ కంపెనీ ప్రతినిధులు కాలుష్య నియంత్రణ మండలికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని సమాచారం సేకరిస్తున్నారు. 
 
అయితే, ఆదివారం కావడంతో సెజ్‌లో సిబ్బంది విధులకు హాజరుకాలేదు. దీంతో పెను ప్రమాదం తప్పడంతో అధికారులు, సిబ్బంది, కంపెనీ ప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
ఇదిలావుంటే, అచ్యుతాపురం సీడ్స్ కంపెనీలో రెండు రోజుల క్రితం జరిగిన గ్యాస్ లీక్ కేసు ఘటనకు సంబంధించిన కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ లీకేజీ వ్యవహారంపై పీసీబీ విచారణ జరుపుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments