Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోటు కిందే కుప్పలుతెప్పలుగా మృతదేహాలు? బయటకు తీయడం సాధ్యమా..?

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (17:36 IST)
పాపికొండల్లో మునిగిపోయిన బోటును బయటకు తీసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు ఎన్డీఆర్ ఎఫ్‌ బలగాలు. ఇప్పటికీ 34 మంది ఆచూకీ లభ్యం కాలేదు. మూడురోజుల క్రితం బోటు బోల్తా పడితే 60 కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మొదటి రోజు 8 మృతదేహాలను బయటకు తీశారు. మొత్తం 73మంది బోటులో ప్రయాణిస్తున్నారు. 
 
రెండు అంతస్తులుగా బోటు ఉండడంతో జనం ఎక్కువమంది ఎక్కేశారు. అయితే గజఈతగాళ్ళు కూడా 5 మంది ఉన్నారు. కానీ జనం ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు. పాపికొండల నడుమ గోదారిలో బోటు మునిగిన సమయంలో బలంగా అలలను ఢీకొనడంతో బోటు 321 అడుగుల లోతులోకి వెళ్ళిపోయినట్లు భావిస్తున్నారు.
 
పాపికొండల ప్రాంతంలో గోదారి లోతుగా ఉండడం.. గల్లంతైనవారంతా బోటు కింద చిక్కుకున్న ప్రాణాలు విడిచారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలకు బయటకు తీసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నారు.

తమ వారి కోసం బంధువులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఏదైనా మిరాకిల్ జరిగి సురక్షితంగా తమ వారు బయటపడతారేమోనని దేవుళ్ళను ప్రార్థిస్తున్నారు బంధువులు. అయితే మూడురోజుల క్రితం మునిగిపోయిన బోటులోని జనం సురక్షితంగా బయటకు వచ్చే అవకాశం ఏ మాత్రం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments