Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామికి బంగారు పూలు

Webdunia
శనివారం, 24 జులై 2021 (13:21 IST)
బ్రాడీపేట, గుంటూరు కు చెందిన ఎం.ఘనశ్యామాచార్యులు మరియు ఎం.రంగా దేవి శ్రీ అమ్మవారికి సుమారు రూ.2,50,000/- లు విలువ జేయు 52.1 గ్రాములు బరువు కలిగిన 108 బంగారు పూలను గౌరవ ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పైలా సోమినాయుడు గారు మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబని కలిసి దేవస్థానమునకు విరాళముగా అందజేసినారు.

ఆలయ అధికారులు దాత కుటుంబమునకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము కార్యనిర్వహణాధికారి గారు మరియు ధర్మకర్తల మండలి చైర్మన్ గారు శ్రీ అమ్మవారి ప్రసాదములు అందజేసినారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments