Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతు పొలంలో బంగారు విగ్రహం- గుడిలో పూజలు

Webdunia
ఆదివారం, 6 జూన్ 2021 (07:47 IST)
మొన్నటికి మొన్న ఓ రైతుకు పొలంలో వజ్రం లభించడంతో కోటీశ్వరుడు అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రైతు పొలంలో బంగారం పడింది. పొలంలో బంగారు విగ్రహం లభ్యమైంది. ములుగు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కన్నాయిగూడెం మండలం తుపాకుల గూడెంలో ఓ రైతు పొలంలో బంగారు విగ్రహం లభ్యమైంది. దీంతో ఆ రైతు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ బంగారు విగ్రహాన్ని గుడిలో ఉంచి పూజలు చేస్తున్నారు. 
 
విగ్రహం సుమారు 6 ఇంచులు ఉన్నట్లు తెలుస్తోంది. పొలంలో లభ్యమైన బంగారు విగ్రహం మల్లన్న దేవుడిదిగా అనుమానిస్తున్నారు. అయితే ఈ విషయం బయటకు తెలియడంతో పోలీసులకు కూడా సమాచారం అందింది. 
 
దీంతో అది తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ పొలంలో ఇంకా గుప్త నిధులు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పొలంలో మరిన్ని తవ్వకాలు చేయాలని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments