Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్గ‌మ్మ‌కు బంగారు హంస‌ల హారం

Webdunia
బుధవారం, 4 డిశెంబరు 2019 (05:53 IST)
ప‌్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు అలంక‌ర‌ణ నిమిత్తం ప్ర‌త్యేకంగా చేయించిన‌ 126 గ్రాముల 300 మిల్లిగ్రాములు (రాళ్ళతో కలిపి) బ‌రువున్న బంగారు హంసల హారాన్ని బ‌హూక‌రించారు.

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు చెందిన దాత దానం నాగేంద్ర కుటుంసభ్యులు అలంకరణ నిమిత్తం చేయించిన బంగారు హంస‌ల హారాన్ని మంగ‌ళ‌వారం ఇంద్ర‌కీలాద్రికి విచ్చేసి ఆలయ ఈవో ఎం.వి.సురేష్‌బాబుకు అంద‌జేశారు.

హారంలో 177 తెలుపు, 49 ఎరుపు, 20 ప‌చ్చ మరియు 10 ముత్యాలు పొదిగిన‌ట్లు దాత‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా దాతలకు అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఈవో సురేష్‌బాబు వారికి అమ్మవారి ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments