Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి రైతులకు శుభవార్త: మంత్రి బొత్స సత్యనారాయణ

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (18:04 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి అద్దె రైతులకు శుభవార్త తెలిపింది. వార్షిక లీజు మొత్తాన్ని త్వరలో చెల్లిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రూ.158 కోట్లలో రూ.9.73 కోట్లు విడుదల చేసినట్లు ఆయన వివరించారు. ఈ డబ్బును త్వరలో రైతు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి హామీ ఇచ్చారు.
 
అంతకుముందు అమరావతి రైతులు మహిళలు బుధవారం సిఆర్డిఎ కార్యాలయంలో ధర్నా నిర్వహించడానికి ప్రయత్నించారు. తమకు చెల్లించని లీజు మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని వారు డిమాండు చేశారు. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించి రైతులకు నిన్ననే కౌలు చెల్లించామని అయితే సాంకేతిక కారణాల వల్ల అది జాప్యం జరిగిందని తెలిపారు. త్వరలోనే డబ్బులను చెల్లిస్తామని స్పష్టత ఇచ్చారు.
 
అమరావతి రైతులకు పెన్షన్‌ను రూ.5 వేలకు పెంచాలని నిర్ణయించామని అయితే ప్రతిపక్షాలు కేసులు వేయడం వల్ల అది సాధ్యపడలేదని తెలిపారు. ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయని, ప్రజా సంక్షేమ పథకాలకు ఆటంకం కలిగితే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments