Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త.. గడువు పొడగింపు

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (09:39 IST)
ప్రయాణికులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) ఓ శుభవార్త చెప్పింది. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు కోసమే ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ గడువును పొడగించింది. 
 
దూర ప్రాంతాలకు వెళ్లే అన్ని బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ గడువును పొడగించింది. ప్రస్తుతం ఈ గడువు 30 రోజుల ముందు మాత్రమే రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే, ఇపుడు ఈ గడువును 60 రోజులకు పొడగించింది. 
 
ఏపీ నుంచి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై బస్సులతో పాటు రాష్ట్రంంలోని పలు దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఈ విధానం అమల్లోకి తెచ్చింది. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులకు చాలా మేలు జరుగుతుందని ఆర్టీసీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments