Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రజలకు శుభవార్త - బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేలు జమ

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2023 (13:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. గురువారం అర్హులైన వారి బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేలు జమ చేయనున్నట్టు తెలిపారు. ఇందుకోసం కొత్తగా ఏపీ ప్రభుత్వం మరో ప్రభుత్వానికి శ్రీకారం చుట్టుంది. జగనన్న చేదోడు పథకం నాలుగో విడత ఆర్థకి సాయం అందించాలని సీఎం జగన్ రెడ్డి నిర్ణయించుకున్న విషయం తెల్సిందే. 
 
ఇందులోభాగంగా, ఆయన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగే కార్యక్రమంలో పాల్గొని, అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లో రూ.10 వేలు జమ చేశారు. ఇందుకోసం ప్రభుత్వం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని వైడబ్ల్యూసీఎస్ మైదానంలో సీఎం సభా కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. 
 
ఈ పథకం కింద ఏపీ ప్రభుత్వం మొత్తం 3.25 లక్షల మంది అర్హులైన రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ లబ్దిదారులకు రూ.10 వేలు చొప్పున జగనన్న చేదోడు పథకం కింద నగదు జమ చేయనున్నారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం రూ.325.02 కోట్లను ఖర్చు చేయనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments