Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్సీ చేతిలో హత్యకు గురైన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్యకు ఉద్యోగం

Webdunia
ఆదివారం, 29 మే 2022 (13:38 IST)
ఏపీలో అధికార వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన ఆయన కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణతు ప్రభుత్వం ఉద్యోగం లభించింది. ఈ మేరకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎం. విక్టర్ ప్రసాద్ శనివారం ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు. 
 
కాకినాడ జిల్లా జి.మామిడాలలో సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి, అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ హామీలో భాగంగా, అపర్ణకు ఆరోగ్య శాఖలో ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఆయన సోదరుడు నవీన్‌కు ఒప్పంద ఉద్యోగం ఇస్తామని పేర్కొన్నారు. 
 
అలాగే, మామిడాడలోని జగనన్న కాలనీలో సుబ్రహ్మణ్యం భార్య, తల్లికి సెంటున్నర ఇంటి స్థలం కేటాయిస్తూ పట్టాలు అందించారు. ఆ స్థలంలో ప్రభుత్వమే ఇళ్ళు కట్టి ఇస్తుందని విక్టర్ ప్రసాద్ తెలిపారు. అలాగే, సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఇప్పటికే రూ.8.25 లక్షలు మంజూరైనట్టు ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments