Webdunia - Bharat's app for daily news and videos

Install App

'లాటరీల రాంబాబు'గా మంత్రి అవతారం ... కేసు నమోదుకు కోర్టు ఆదేశం

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (09:51 IST)
ఏపీలో అధికార వైకాపా మంత్రి అంబటి రాంబాబు ఇపుడు మరో కొత్త అవతారమెత్తారు. లాటరీల రాంబాబుగా మారిపోయారు. సంక్రాంతి సంబరాల సందర్భంగా ఆయన వైఎస్ఆర్ సంక్రాంతి లక్కీడ్రా పేరుతో లాటరీ టిక్కెట్ల విక్రయానికి శ్రీకారం చుట్టారు. దీంతో ఆయనపై తక్షణం కేసు నమోదు చేయాలంటూ పోలీసులను గుంటూరు జిల్లా ప్రిన్సిపల్ సివిల్ కోర్టు ఆదేశించింది. 
 
వైఎస్ఆర్ సంక్రాంతి సంబరాల పేరిట సత్తెనపల్లి నియోజకవర్గంలో వైకాపా నేతలు, కార్యకర్తల ద్వారా లక్కీడ్రా కూపన్లు విక్రయిస్తున్నారంటూ జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతలకు గులాంగిరి చేసే పోలీసులు మంత్రి అంబటిపై కేసు నమోదు చేయలేదు. దీంతో ఫిర్యాదుదారుడు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం తక్షణమే అంబటిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments