Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేరొక యువకుడితో ప్రేయసి షికార్లు.. ప్రశ్నించిన ప్రేమికుడు హతం.. ఎలా?

వావి వరుసలు మంటగలిసిపోతున్నాయి. అక్రమ సంబంధాల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో నేరాలు-ఘోరాలు కూడా పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఎన్టీఆర్ కరకట్ట వద్ద ఓ యువతి తన మాజీ ప్రియుడిని హ

Webdunia
బుధవారం, 29 నవంబరు 2017 (17:53 IST)
వావి వరుసలు మంటగలిసిపోతున్నాయి. అక్రమ సంబంధాల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో నేరాలు-ఘోరాలు కూడా పెచ్చరిల్లిపోతున్నాయి.

తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఎన్టీఆర్ కరకట్ట వద్ద ఓ యువతి తన మాజీ ప్రియుడిని హతమార్చి.. సెప్టిక్ ట్యాంకులో పడవేసింది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన గాయత్రి అనే యువతి రాజయ్యతో ప్రేమలో పడింది. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.
 
అయితే మధ్యలో సుధాకర్ అనే యువకుడితో గాయత్రికి సంబంధం ఏర్పడింది. ఈ విషయం రాజయ్యకు తెలియరావడంతో మాజీ ప్రియుడితో గొడవపడింది. దీంతో ఇక లాభం లేదనుకున్న గాయత్రి.. సుధాకర్‌తో కలిసి రాజయ్యను చంపేసింది. మృతుడి కుటుంబ సభ్యులు రాజయ్య కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సెప్టిక్ ట్యాంకులో రాజయ్య మృతదేహాన్ని కనుగొన్నారు. ఆపై జరిపిన దర్యాప్తులో గాయత్రి, సుధాకర్ నిందితులని తేలింది. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments