Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలకు వెల్లువెత్తుతున్న క్రిస్మస్ శుభాకాంక్షలు..

Webdunia
బుధవారం, 25 డిశెంబరు 2019 (11:06 IST)
క్రిస్మస్‌ సందర్భంగా క్రైస్తవులకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ, సహనం, త్యాగం, క్షమాగుణం క్రీస్తు ఇచ్చిన మహోన్నత సందేశాలని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయని తెలిపారు.
 
ప్రపంచ వ్యాప్తంగా సంతోషంగా క్రిస్మస్‌ పండగ జరుపుకొంటారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా ఈ పండగను ఆనందంగా జరుపుకొని సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. క్రీస్తు జన్మదినం ప్రేమ, ఆప్యాయతలను ప్రభోదిస్తాయని చెప్పారు.
 
మరోవైపు టాలీవుడ్ స్టార్స్ త‌మ అభిమానుల‌కి క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. అలానే కొంద‌రు మూవీ పోస్ట‌ర్స్ ద్వారా త‌మ శుభాకాంక్ష‌ల‌ని తెలియ‌జేస్తున్నారు. మ‌హేష్ బాబు, పూరీ జ‌గ‌న్నాథ్‌, దేవి శ్రీ ప్ర‌సాద్‌, కార్తీ, అమ‌ల‌, సుధీర్ బాబు త‌దిత‌రులు ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌తి ఒక్క‌రికి పండగ విషెస్ అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments