Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాంచీ బాధిత కుటుంబాలను ఆదుకోండి... ప్రభుత్వ ఉద్యోగమివ్వండి...

అమరావతి : గోదావరి నదిలో లాంచీ బోల్తా ఘటనలో గల్లంతయిన వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని ఏపీ సెక్రటేరియట్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం కోరింది. ఈ మేరకు ఆ సంఘ సభ్యులు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గోదావరిలో లాంచీ బోల్తా ఘటనలో 40 మంది గల్లంతయ్యార

Webdunia
బుధవారం, 16 మే 2018 (18:31 IST)
అమరావతి :  గోదావరి నదిలో లాంచీ బోల్తా ఘటనలో గల్లంతయిన వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని ఏపీ సెక్రటేరియట్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం కోరింది. ఈ మేరకు ఆ సంఘ సభ్యులు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గోదావరిలో లాంచీ బోల్తా ఘటనలో 40 మంది గల్లంతయ్యారన్నారు. వారంతా నిరుపేద గిరిజన కుటుంబాలకే చెందినవారని, బాధిత కుటుంబాలకు తమ సంస్థ ప్రగాడ సానుభూతి తెలియజేస్తోందని అన్నారు. 
 
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి సహాయక చర్యలకు ఆదేశించడమే కాకుండా స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించడం అభినందనీయమన్నారు. గల్లంతయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు అర్హులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని సెక్రటేరియట్ ఎస్.సి., ఎస్.టి., ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బొంజుబాబు, ఉపాధ్యక్షులు శ్యామసుందర్ రావు, రమేష్, కార్యదర్శి నీలమయ్య కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments