ఏపీ పౌల్ట్రీ వ్యాపారులకు షాక్.. ఒడిస్సాలో ఆగిపోయిన 200 లారీలు

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (19:55 IST)
ఏపీ పౌల్ట్రీ వ్యాపారులకు ఒడిశా సరిహద్దు వద్ద షాక్ తగిలింది. ఆంధ్రా- ఒడిశా బోర్డర్ వద్ద ఏపీకి చెందిన వందలాది కోడిగుడ్ల లారీలు నిలిపివేశారు. ఏపీకి చెందిన 200కు పైగా కోడి గుడ్ల లారీలను ఒడిశా అధికారులు నిలిపివేశారు. 
 
ఒడిశాలో కోడి గుడ్ల ధరలు భారీగా పడిపోవడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది.  దీంతో ఆంధ్రా- ఒడిశా బోర్డర్ వద్ద జాతీయ రహదారిపై 2 కిలో మీటర్ల మేర లారీలు నిలిచిపోయాయి. 
 
ఆంధ్రా నుంచి భారీగా జరుగుతున్న ఎగుమతుల వల్ల తమ రాష్ట్రంలో కోడిగుడ్లకు గిరాకీ లేకుండా పోతోందని ఒడిశా వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
ఇటీవల కాలంలో కోడి గుడ్డు ధర రూ. 4.25 నుంచి 3.25 పైసలకు పడిపోయిందని ఒడిశా వ్యాపారులు వాపోతున్నారు. అందుకే ఆంధ్రా గుడ్లను ఒడిశాలోకి అనుమతిచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు.
 
దీంతో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి బుధవారం ఉయదం 10:30 గంటల వరకు దాదాపు 200 లారీలు ఒడిశా బోర్డర్ వద్ద నిలిచిపోయాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

Ravi Teja: మాస్ జాతర కోసం సబ్ ఇన్ స్పెక్టర్ లక్మణ్ భేరి ఏం చేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments