Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో నేటి నుంచి బడులకు సెలవు

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (09:21 IST)
ఏపీలో పాఠశాలలకు సాధారణ, దసరా సెలవులు ఒక్కసారిగా వచ్చాయి. శనివారం నుంచి ఈనెల 17వ తేదీవరకు సెలవులుండగా, 18న పునఃప్రారంభం కానున్నాయి.

అకడమిక్‌ క్యాలెండర్‌ 2021-22 ప్రకారం ఈనెల 11 నుంచి 16వ తేదీవరకు దసరా సెలవులున్నాయి. దీంతోపాటు తొమ్మిదో తతేదదీన రెండో శనివారం, 10, 17వ తేదీలు ఆదివారాలు రావడంతో అదనంగా మూడ్రోజులు సాధారణ సెలవులు వచ్చాయి.

కాగా.. రెండో శనివారాన్ని జిల్లాలోని పలు ప్రైవేటు పాఠశాలల పనిదినంగా ప్రకటించాయి. ఇదిలా ఉండగా సెలవుల అనంతరం ఈనెల 21 నుంచి 30వ తేదీవరకు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ)-1 స్లిప్‌ టెస్టులు నిర్వహించి, ఆన్‌లైన్‌లో మార్పులు నమోదు చేయాలని అధికారులు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments