Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌కు ప్రజల బ్రహ్మరథం.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? (Video)

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన పోరాట యాత్ర శ్రీకాకుళం జిల్లాలో బుధవారం ముగిసింది. ఈ యాత్రా సమయంలో పవన్‌కు ఆ జిల్లా వాసులు బ్రహ్మరథం పట్టారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మార్పుకోరుకుంటున్నారా? అంటే అవు

Webdunia
బుధవారం, 30 మే 2018 (18:30 IST)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన పోరాట యాత్ర శ్రీకాకుళం జిల్లాలో బుధవారం ముగిసింది. ఈ యాత్రా సమయంలో పవన్‌కు ఆ జిల్లా వాసులు బ్రహ్మరథం పట్టారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మార్పుకోరుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నారు.. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి కన్వీనర్ మాదాసు గంగాధరం.
 
ఆయన బుధవారం హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... పవన్‌ కల్యాణ్‌ పవరేంటో తెలుసు కాబట్టే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆయన మద్దతు తీసుకుందని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన సత్తా చాటడం ఖాయమని, ప్రజలు పవన్‌పై సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారన్నారు. ఆయన మీడియా సమావేశం వీడియోను మీరూ చూడండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Vishnu: శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ చిత్రం డేట్ ప్రకటన

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments