Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాటిళ్లలో ఉన్నవి నీళ్లు అనుకుని ఇద్దరు విద్యార్థులు యాసిడ్ తాగేశారు..

బాటిళ్లలో ఉన్నవి నీళ్లు అనుకొని ఇద్దరు విద్యార్థులు యాసిడ్ తాగి ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో చోటుచేసుకుంది. యాసిడ్ తాగడంతో వారి నోరు, గొంతు భాగాల్లో తీవ్

Webdunia
శనివారం, 1 జులై 2017 (10:54 IST)
బాటిళ్లలో ఉన్నవి నీళ్లు అనుకొని ఇద్దరు విద్యార్థులు యాసిడ్ తాగి ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో చోటుచేసుకుంది. యాసిడ్ తాగడంతో వారి నోరు, గొంతు భాగాల్లో తీవ్రగాయాలు కావడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మోత్కూరు ప్రైవేట్ పాఠశాల స‌మీపంలో కొంద‌రు పారిశుద్ధ్య కార్మికులు ప‌లు యాసిడ్ బాటిళ్లు పెట్టారు.
 
అయితే, దాహంతో ఆ ప్రాంతానికి వెళ్లిన సాగర్ (11), మణి (4) అనే విద్యార్థులు ఆ బాటిళ్ల‌లో నీళ్లున్నాయ‌నుకుని యాసిడ్‌‌ను తాగేశారు. సాగ‌ర్ ఆ స్కూల్లో రెండో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడ‌ని, మ‌ణి ఇంకా ఆ స్కూల్లో జాయిన్ కాలేద‌ని, అయిన‌ప్ప‌టికీ స్కూల్ వ‌ద్ద‌కు వ‌చ్చాడ‌ని అధికారులు చెప్పారు. ప్ర‌స్తుతం ఇద్ద‌రి ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని వైద్యులు చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments