Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో కుళ్ళిన మృతదేహం

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (11:55 IST)
హైదరాబాద్ నగరంలో షాద్‌నగర్ మండలంలో కేశంపేట్ పరిధిలో హీరో అక్కినేని నాగార్జున వ్యవసాయ క్షేత్రం ఉంది. ఇక్కడ కుళ్లిన స్థితిలో ఓ మృతదేహాన్ని గుర్తించారు. పాపిరెడ్డి గూడలో 40 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగొలు చేసిన నాగార్జున.. ఈ నెల పదో తేదీన వ్యవసాయ కేత్రంలో చెట్టు నాటిన నాగార్జున భార్య అమల... వ్యవసాయ కేత్రంలో సేంద్రియ పంటలు పండించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
వ్యవసాయ సాగుపైన నిపుణులను పంపిన నాగార్జున కుటుంబ సభ్యులు, ఈ నిపుణులు పొలంలోని ఒక ప్రాంతంలో వున్న గదిలో కుళ్లిపొయిన మృతిదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు వచ్చి ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిర్వహించారు. అలాగే, మృతదేహం లభించిన గదిని సీజ్ చేశారు. ఈ మృతదేహం ఎవరిది? ఎందుకు హత్య చేశారన్న కోణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments