Webdunia - Bharat's app for daily news and videos

Install App

గండి మైసమ్మ ఆలయం వద్ద అపరాచరం - మహిళపై అత్యాచారం

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (14:10 IST)
జంట నగరవాసులకు ఇష్టదైవంగా ఉన్న గండి మైసమ్మ ఆలయం వద్ద అపచారం జరిగింది. ఈ గుడి వద్ద శుక్రవారం రాత్రి ఓ మహిళ అత్యాచారానికి గురైంది. నలుగురు ఆటో డ్రైవర్లు కలిసి మహిళను మానభంగం చేశారు ఈ దారుణానికి పాల్పడిన నిందితులను నరసింహ (23), ఇమామ్ (20), కుద్దూస్ (21), ఉమ్రుద్దీన్ (21)గా గుర్తించి, అరెస్టు శారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు షోలాపూర్‌కు చెందిన ఓ మహిళ రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు చేరుకుంది. ఆమెను గుర్తించిన నిందితులు ఆశ్రయం కల్పిస్తామని చెప్పి మైసమ్మ గుడి వద్ద ఉన్న ఒక మద్యంబారు వద్దకు బలవంతంగా తీసుకెళ్లి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. 
 
ఈ విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇమామ్‌ను అదుపులోకి తీసుకుని అనంతరం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని రక్షించి వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి‌

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments