Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో సీఫుడ్ ఫెస్టివల్ పెడదామంటే వద్దన్నాను.. అప్పలరాజు

Webdunia
శనివారం, 29 జులై 2023 (10:48 IST)
ఏపీలోని కాకినాడ, రాజమహేంద్రవరంలో ఇప్పటికే మత్స్య ఆహార ఉత్సవాలను ఏర్పాటు చేశారు. అయితే తిరుమలలో సీఫుడ్ ఫెస్టివల్ పెడదామంటే తాను వద్దన్నానని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. 
 
విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో మూడు రోజుల పాటు జరిగే సీఫుడ్ ఫెస్టివల్‌ను శుక్రవారం మంత్రి ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో నెల్లూరు, విశాఖ, కర్నూలు సహా అన్ని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. 
 
కానీ తిరుమలలో కూడా సీపుడ్ ఫెస్టివల్ పెడదామని అనిల్ అన్నారు. తిరుమల వెళ్లి మాంసాహారం గురించి ప్రచారం చేస్తే బాగోదని.. వద్దన్నట్లు మంత్రి చెప్పారు. పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీవారి ఆలయం వున్న ప్రాంతంలో చేపలు, రొయ్యలు అంటే బాగుంటుందా అని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments