Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుల మతాలకు అతీతంగా పథకాల అమలు.. మంత్రి ఆదిమూలపు సురేష్

Webdunia
శుక్రవారం, 26 జులై 2019 (08:52 IST)
విజయవాడ హోటల్ ఐలాపురం లో ఎస్ సీ, ఎస్ టి, బి.సి, మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలోని సామజిక సాధికారత కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి సురేష్ మాట్లాడుతూ... బడుగుల కోసం జగనన్న ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాజన్న రాజ్యం కోసం జగనన్న పధకాలు వచ్చిన విషయం గమనించాలన్నారు.

కులాలకు, మతాలకు అతీతంగా పధకాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. విద్య విషయంలో పేదలకు సహాయ పడేందుకు ఎన్ని అవకాశాలు ఉన్నవో అన్ని పరిసీలించి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగాల కోసమే కాకుండా పది మందికి ఉపాధి కల్పించే విదంగా దళితులు వ్యాపార రంగం వైపు కూడా ద్రుష్టి సారించాలని కోరారు. ఈ సమావేశం లో బాపట్ల ఎం పి నందిగం సురేష్, ఎమ్మెల్యే వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రజా ప్రతినిధులకు సాధికార త కమిటీ నాయకులు సత్కరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments