Webdunia - Bharat's app for daily news and videos

Install App

మచిలీపట్నం-విశాఖపట్నం.. అట్టహాసంగా ఇంద్ర ఎ. సి బస్సు సర్వీసు ప్రారంభం

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (07:56 IST)
ఎ.పి.ఎస్.ఆర్.టి.సి నూతనంగా ప్రవేశ పెట్టిన మచిలీపట్నం-విశాఖపట్నం 'ఇంద్ర' ఎ. సి. బస్సు సర్వీసు ప్రప్రథమంగా రాష్ట్ర రవాణా మంత్రి పేర్ని వెంకట రామయ్య (నాని), పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) మచిలీపట్నంలో ప్రాంభించారు.
 
 ఈ బస్సు సర్వీసు ప్రతి రోజు రాత్రి 8 గంటలకు అలాగే విశాఖపట్నం నుండి రాత్రి 9.15 గంటలకు బయలుదేరుతుంది. మచిలీపట్నం, గుడివాడ, కలిదిండి, భీమవరం, కాకినాడ మీదుగా విశాఖపట్నం చేరుకుంటుంది. మచిలీపట్నం నుండి చీరాల వరకు ఉదయం 5 గంటలకు, మధ్యాన్నం 1.30 గంటలకు అల్ట్రా డీలుక్స్ సర్వీసులు కూడా రాష్ట్ర మంత్రి ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments