Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిస్కమ్‌ల వెబ్‌సైట్లు హ్యాక్

Webdunia
గురువారం, 2 మే 2019 (15:08 IST)
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిస్కమ్‌ల వెబ్‌సైట్లు హ్యాక్‌కు గురయ్యాయి. ఏపీ, తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల వెబ్‌సైట్స్‌పై రాన్సమ్‌వేర్ వైరస్‌తో దాడి చేశారు.


కీలక డేటాను తస్కరించి డిలీట్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ.35 కోట్లు డిమాండ్ చేశారు. టీఎస్ఎస్‌పీడీసీఎల్, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్ వెబ్ సైట్లను హ్యాక్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు.
 
ఆ డబ్బు చెల్లిస్తేనే డేటా ఇస్తామంటూ షరత్ పెట్టారు. ఐతే డేటా బ్యాకప్ ఉండడంతో ముప్పు తప్పింది. వెంటనే డిస్కమ్‌‍ల వెబ్‌‌సైట్స్ హ్యాకింగ్‌పై సీసీఎస్ పోలీసులకు టీఎస్ఎస్‌పీడీసీఎల్ ఫిర్యాదు చేసింది. ఐటీ యాక్ట్ కింద కేసు నమోదుచేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments