Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహాచలం ట్రస్టు బోర్డు చైర్మన్ క్రిష్టియనా?

Webdunia
ఆదివారం, 8 మార్చి 2020 (11:07 IST)
అత్యంత పవిత్రమైన సింహాచలం ట్రస్టు బోర్డు చైర్మన్ గా అర్ధరాత్రి జీవోతో ప్రమాణ స్వీకారం చేసిన సంచయిత క్రిష్టియన్ మత ఆచారాలను అమితంగా ఇష్టపడేవారని విశ్వసనీయంగా తెలిసింది.

ఆమె తల్లి ఉమా గజపతి రాజు, పూసపాటి ఆనంద గజపతి రాజు నుంచి విడాకులు తీసుకున్న అనంతరం పునర్వివాహం చేసుకున్నారు. ఆమె పునర్వివాహం చేసుకున్న రమేష్ శర్మ క్రైస్తవుడు అనే విషయం వెల్లడి అవుతున్నది.

ఆయన క్రమం తప్పకుండా క్రిస్టమస్ జరుపుకునేవారు. ఆయనతో బాటు ఉమా గజపతి రాజు కూడా క్రిస్టమస్ సెలబ్రేషన్స్ లో పాల్గొనేవారు. మారుతండ్రి, తల్లితో బాటు సంచయిత కూడా క్రిష్టమస్ సెలబ్రేషన్స్ జరుపుకునేవారు.

క్రైస్తవ మత ఆచారాలు అనుసరించే కుటుంబంలో పెరిగిన సంచయిత ను ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం (సింహాచలం) ట్రస్టు బోర్డు చైర్మన్ గా, మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (మన్ సాస్) చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది.

తనను నియమించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమని సంచయిత చెబుతున్నారు. తాను సేవ చేయడానికి మాత్రమే ఈ పదవిని స్వీకరించారని కూడా అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments