Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు మాజీ పీఎస్‌ నివాసంలో ఐటీ సోదాలు

Webdunia
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (06:18 IST)
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్‌ నివాసంలో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది.

చంద్రబాబు వద్ద చాలా కాలం పనిచేసిన శ్రీనివాస్‌.. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక సాధారణ పరిపాలన శాఖకు తిరిగొచ్చేశారు. సాధారణ పరిపాలన శాఖలో స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.

విజయవాడ సిద్ధార్థ నగర్‌లో ఆయన నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌కు ఉదయం 5 గంటలకే ఇద్దరు పోలీసులు వచ్చినట్లు సమాచారం.

ఆయన వాకింగ్‌కు వెళ్లేందుకు సిద్ధమవగా ఎటూ వెళ్లేందుకు వీల్లేదని అడ్డుచెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఐటీ అధికారులు, సీఐఎస్‌ఎఫ్‌ పోలీసులతో సహా వచ్చి సోదాలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments