Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ కేబినేట్‌కు చెందిన 20 మంది మంత్రులు ఓడిపోతున్నారుగా..

సెల్వి
మంగళవారం, 4 జూన్ 2024 (14:31 IST)
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఆయన క్యాబినెట్ మంత్రులపై అధికార వ్యతిరేక పవనం వీస్తోంది.  కేబినెట్ మంత్రులలో 20 మంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దిశగా పయనిస్తున్నారు.

వైసీపీ కేబినెట్‌ మంత్రులు ధర్మాన, సీదిరి అప్పలరాజు, రాజన్నదొర, బొత్స, అమర్‌నాథ్‌, ముత్యాలనాయుడు, దాశెట్టి రాజా, విశ్వరూప్‌, చెల్లుబోయిన వేణు, కొట్టు సత్యనారాయణ, కారుమూరి, తానేటి వనిత, జోగి రమేష్‌, అంబటి రాంబాబు, విడదల రజినీ, ఆదిమూలపు. సురేష్, మేరుగ నాగార్జున, రోజా, అంజాద్ బాషా, బుగ్గన, ఉషశ్రీ చరణ్‌లు ఓడిపోతున్నారు.
 
వైసీపీ నుండి వచ్చిన దాదాపు క్యాబినెట్ మంత్రులందరూ ఎన్నికల్లో ఓడిపోతున్నారు. టీడీపీ+ కూటమి దాదాపు 160 సీట్లతో చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments